Janasena party president Pawan Kalyan wrote a letter to the Chief Minister for the justice of Gandikota residents
Janasena party president Pawan Kalyan wrote a letter to the Chief Minister for the justice of Gandikota residents
గండికోట నిర్వాసితుల న్యాయం కొరకు ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు
ముంపుభాధితులు చాలా రోజులనుంచి ఆందోళన చేస్తున్నా సరే ఏమీ జరగనట్లే ఉన్నారు,
సొంత జిల్లా వాళ్లకు న్యాయం చేయలేని అధికారం ఉండి ఏమి లాభం?
దశాబ్దాలుగా YSR కి YSR కుటుంబానికి బానిస లాగా ఓట్లు వేస్తున్న ప్రజలకు గొప్ప కూలి ముట్ట చెప్పారు..
గండికోట ప్రాజెక్ట్ ముంపుగ్రామాలను పరిహారం చెల్లించకుండా పునరావాస ఏర్పాట్లు చెయ్యకుండా బలవంతపు తరలింపు మానవ హక్కుల ఉల్లఘనే అని శ్రీ సుంకర శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు నిర్వాసితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు

